బ్రేకింగ్ః రేపటి ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల అక్టోబర్ 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది.

బ్రేకింగ్ః రేపటి ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 30, 2020 | 3:58 PM

రేపు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. వచ్చే నెల అక్టోబర్ 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అక్టోబర్ 1న జరగాలని నిర్ణయించారు. కేబినెట్‌లో పలు అంశాలపై చర్చించాలని భావించారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది. అయితే, తాజాగా అనివార్య కారణాల వల్ల కేబినెట్ సమావేశం వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తిరిగి కేబినెట్ సమావేశం అక్టోబర్ 8న నిర్ణయించనున్నట్లు పేర్కొంది.

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు