నేను అలా కూర్చోలేను.. కానీ తినగలను .. ప్రెగ్నెన్సీ పై అనుష్క శర్మ ఆసక్తికరమైన పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీలు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్క నిండు గర్బిణీ.

నేను అలా కూర్చోలేను.. కానీ తినగలను .. ప్రెగ్నెన్సీ పై అనుష్క శర్మ ఆసక్తికరమైన పోస్ట్.. నెటిజన్లు ఫిదా..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 6:18 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీలు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుష్క నిండు గర్బిణీ. 2021 జనవరిలో వీరు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే ఎప్పుడూ అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. తాజాగా అనుష్క తన ఇన్‏స్టాగ్రామ్‏లో చేసిన పోస్ట్ వైరల్‏గా మారింది. అనుష్క తన ఇన్‏స్టాలో అప్పట్లో తాను దిగిన ఓ ఫోటో షేర్ చేస్తూ.. “నేను మళ్ళీ ఎప్పుడు ఇలా కూర్చోని తింటాను.. ఇప్పుడు నేను తినగలను.. కానీ ఇలా కూర్చోలేను” అని క్యాప్షన్ పెట్టింది.

అటు ప్రెగ్నెంట్‏గా ఉన్న సమయంలో యోగా సెషల్‏లో పాల్గొంటూ, ప్రెగ్నెంట్‏గా ఉన్న సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి.. దరించాల్సిన దుస్తులు గురించి.. ఈ సమయంలో వీలైనంత సంతోషంగా ఉండాలని మహిళలకు తనదైన శైలీలో సూచనలిస్తుంది అనుష్క. ఇటీవల తను ఓ కమర్షియల్ యాడ్‏లో కూడా నటించింది. పాపులర్ ప్రెగ్నె్న్సీ కిట్ ప్రెగా న్యూస్ కోసం అనుష్క నటించింది. అందులో పింక్ డ్రెస్‏ దరించి.. చక్కని చిరునవ్వు, ఎక్స్‏ప్రెషన్స్‏తో అందంగా నటించారు.

డెలివరీ అయిన నాలుగు నెలల అనంతరం అనుష్క తిరిగి సినిమాల్లో నటించనున్నట్లుగా సమాచారం. అటు వారి బిడ్డ జన్మించిన తర్వాత విరాట్ కూడా పెటర్నటీ సెలవులు తీసుకోనున్నాడు. అనంతరం అడిలైడ్‏లో జరిగే మొదటి టెస్ట్ కోసం తిరిగి విరాట్ జాయిన్ కానున్నాడు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు