ఆగష్టులో అనుష్క ‘నిశ్శబ్దం’..!

కరోనా నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న చిత్రాలన్నీ ఆన్‌లైన్‌లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులోనూ రెండు, మూడు చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యాయి.

ఆగష్టులో అనుష్క 'నిశ్శబ్దం'..!
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 4:50 PM

కరోనా నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న చిత్రాలన్నీ ఆన్‌లైన్‌లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులోనూ రెండు, మూడు చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదల అయ్యాయి. మరికొన్ని చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. అయితే ఇన్ని రోజులు లో బడ్జెట్, యంగ్ హీరోల సినిమాలు మాత్రమే ఓటీటీవైపు చూడగా.. ఇప్పుడు స్టార్‌ హీరోహీరోయిన్లు కూడా ఆన్‌లైన్‌ రిలీజ్‌ల వైపు చూస్తున్నారట. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ జేజమ్మ అనుష్క నటించిన నిశ్శబ్దం కూడా త్వరలో ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూర్తి అవ్వగా.. ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న సీజీ వర్క్‌ ఇటీవల పూర్తి అయ్యిందట. ఈ క్రమంలో నిశ్శబ్దం రిలీజ్‌కి రెడీగా ఉన్నట్లు సమాచారం.

అయితే ‘నిశ్శబ్దం ఆన్‌లైన్‌లో రిలీజ్‌’ అని ఏప్రిల్ నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని టీమ్‌ పలుమార్లు ఖండించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరి ముందున్న మార్గం ఓటీటీ ఒక్కటే కాబట్టి.. నిశ్శబ్దంను కూడా అలానే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెలలో నిశ్శబ్దం ఆన్‌లైన్‌లో రిలీజ్ అవ్వబోతున్నట్లు సమాచారం. మరి దీనిపై మూవీ యూనిట్ ఎలా స్పందింస్తుందో చూడాలి. కాగా థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన నిశ్శబ్దంలో అనుష్క, మాధవన్‌ జంటగా నటించగా.. అంజలి, షాలిని, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా పతాకం, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు