కొవిడ్‌ వార్డులో సేవలందించేందుకు మరో మెడి రోబో’ రెఢీ

కరోనాతో దేశం అల్లకల్లోలమవుతోంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్ ఫ్రంట్ వారియర్స్ కు మేము అంటూ సేవలందిస్తుంది రైల్వే శాఖ.

కొవిడ్‌ వార్డులో సేవలందించేందుకు మరో మెడి రోబో’ రెఢీ
Follow us

|

Updated on: Sep 30, 2020 | 6:04 PM

కరోనాతో దేశం అల్లకల్లోలమవుతోంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొవిడ్ ఫ్రంట్ వారియర్స్ కు మేము అంటూ సేవలందిస్తుంది రైల్వే శాఖ. తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌లోని డీజిల్‌ లోకో షెడ్‌లో మరో రోబో సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న నమూనాకు మరిన్ని హంగులతో తీర్చిదిద్దారు. సీనియర్‌ డివిజనల్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ ఎస్‌.ఎం.పాత్రో ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఈ రోబోను భువనేశ్వర్‌లోని తూర్పు కోస్తా రైల్వే ప్రధాన ఆసుపత్రి కొవిడ్‌ వార్డులో సేవలందించేందుకు రెఢీ అయ్యింది. కొవిడ్‌ వార్డులో పని చేసే నర్సులు, సిబ్బంది, డాక్టర్లకు ఉపయోగకరంగా ఉండేలా ఇప్పటికే ఒక ‘మెడి రోబో’ను రూపొందించిన రైల్వే శాస్త్రవేత్తలు.. వాల్తేర్‌ రైల్వే ఆసుపత్రికి అందజేశారు. చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ గీతం దత్తా ఆదేశాలతో సిద్ధం చేసిన రోబో విశేషాలను పాత్రో వివరించారు.

రోబో ప్రత్యేకతలు :

  • కొవిడ్‌ వార్డులోకి భౌతికంగా మనిషి వెళ్లే అవసరం లేకుండా రోగులకు ఆహారం, మందులు రోబో ద్వారా అందిస్తుంది. ‌
  • దీన్ని పూర్తి రిమోట్ ద్వారా నియంత్రించవచ్చుజ
  • కొవిడ్‌ బాధితుని ఉష్ణోగ్రత తెలియజేస్తుంది. ‌
  • 360 డిగ్రీల కోణంలో అమర్చిన కెమెరా బాధితుని దగ్గర పరసరాల్లో పరిస్థితి రికార్డు చేస్తుంది.
  • విధుల అనంతరం వైద్య సిబ్బంది తమ వస్తు సామగ్రిని ఇందులో ఉంచి యూవీ కిరణాల ద్వారా శానిటైజ్‌ చేయవచ్చు.
  • కరెన్సీ నోట్లు, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులు, బెల్ట్‌లు శానిటైజ్‌ చేసుకోవడానికి చాంబర్లను అమర్చారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..