టీడీపీకి మరో గట్టి షాక్.. వైసీపీలోకి కీలక నేత

విజయవాడ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో అధికార టీడీపీ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు పేరు మోసిన నేతలు వైసీపీ, జనసేనలోకి వెళ్లగా.. తాజాగా మరో కీలక నేత పార్టీ వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి శనివారం దాసరి, జగన్‌ను కలవనున్నట్లు కూడా తెలుస్తోంది. వైసీపీ నేత దగ్గుబాటి వేంకటేశ్వరరావుకు […]

టీడీపీకి మరో గట్టి షాక్.. వైసీపీలోకి కీలక నేత
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:08 PM

విజయవాడ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో అధికార టీడీపీ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు పేరు మోసిన నేతలు వైసీపీ, జనసేనలోకి వెళ్లగా.. తాజాగా మరో కీలక నేత పార్టీ వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి శనివారం దాసరి, జగన్‌ను కలవనున్నట్లు కూడా తెలుస్తోంది.

వైసీపీ నేత దగ్గుబాటి వేంకటేశ్వరరావుకు దాసరి మంచి స్నేహితుడు. ఈ నేపథ్యంలో దాసరి వైసీపీలో చేరేందుకు దగ్గుబాటి పావులు కదిపినట్లు సమాచారం. అంతేకాదు వైసీపీ నుంచి దాసరికి విజయవాడ ఎంపీ సీటు కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఆ స్థానం నుంచి టీడీపీ తరపున కేశినేని నాని ఎంపీగా పోటీచేయనుండగా.. అతడిపైన పోటీ చేసేందుకు దాసరిని జగన్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..