పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం

నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఆయన కుటుంబ సభ్యులకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఉన్న పెంట్‌హౌస్ అంచును తాకుతూ పిడుగు పడింది. దీంతో క్యాంపు ఆఫీసులో ఉన్నవారందరూ..

పిడుగుపాటు.. ఎమ్మెల్యే, కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన ప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 7:01 PM

నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఆయన కుటుంబ సభ్యులకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఉన్న పెంట్‌హౌస్ అంచును తాకుతూ పిడుగు పడింది. దీంతో క్యాంపు ఆఫీసులో ఉన్నవారందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఉపరితల ఆవర్తన ద్రోణి తెలంగాణ, రాయలసీమ మీదుగా ప్రయాణించనుంది. దీని ప్రభావం కారణంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

ఇవి కూడా చదవండి:

కరోనా భయంతో మొబైల్ టవర్లకు నిప్పు.. కారణం ఇదే!

హైదరాబాద్‌లో భారీ వర్షం

కరోనాపై పోరుకు భారీ ప్యాకేజీ సిద్ధం చేసిన కేంద్రం

కరోనా ఇంపాక్ట్: రిజర్వ్ బ్యాంకులో వెయ్యి కోట్లు అప్పుతీసుకున్న ఏపీ ప్రభుత్వం

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ..

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..