తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » విశాఖపట్నం » Page 541
మోర్తాడ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశమంతా కంటతడి పెట్టిస్తోంటే.. కొందరు మాత్రం తమ పైత్యాన్ని చూపించుకుంటున్నారు. పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు యువకులను నిజామాబాద్ జిల్లా మోర్తాడ్వాసలు చితక్కొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్
విశాఖ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. హెచ్పీసీఎల్ కు భారీ వెసల్ తరలి వచ్చింది. గుజరాత్లో ఎల్ అండ్ టీ కంపెనీ రూ.45కోట్ల వ్యయంతో ఈ వెసల్ ను తయారు చేశారు. విశాఖ షిప్ యార్డుకు వచ్చిన ఈ పరికరాన్ని హెచ్పీఎల్ రిఫైనరీ సెంటర్ కెపాసిటీని పెంచేందుకు ఈ భారీ వెసల్ ను దిగుమతి చేసుకున్నారు. 728టన్నుల బరువు.. 70 మీటర్లు వున్న �
నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని నిర్దాక్షణ్యంగా వదిలి వెళ్లిపోయాడు. అనారోగ్యంతో ఉన్న అమ్మను హాస్పిటల్లో చేర్పిస్తానని తీసుకొచ్చి.. ఆస్పత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయాడు. మహాబూబాద్ లో జరిగిన ఈ ఘటన అందరిచేత కంటతడి పెట్టించింది. విజయవాడకు చెందిన తాటి రాములమ్మకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. ఇద్దరు కొడుకులు చనిపోవడంతో �
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బేసీ రామచంద్రపురంలో విద్యావాలంటీరుగా పనిచేస్తున్న ఓ యువతి శనివారం అనుమాస్పదంగా హత్యకు గురైంది. ఉదయం చెరువులోకి స్నానానికి వెళ్లిన ఆమె కొద్దిసేపటి తర్వాత చెరువు వద్ద శవమై పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆమెపై హ�
దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వీర సైనికుల మృత దేహాలను వారి సొంత ఊళ్లకు పంపారు. దీంతో ఆయా గ్రామలు భారత్ మాతాకీ జై నినాదంతో మార్మోగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణాల మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో భారత జవాన్లపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు, ఆర్యవైశ్య సంఘం, టీఆర్ఎస్ కార్యకర్తల�
ఎంతో కష్టపడి సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆ రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తాను సాగుచేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఓ రైతు తన పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని టమోటా పంటను సాగు చ
నిజామాబాద్: ఆర్మూర్లో రైతులు ధర్నా చేపట్టారు. నిర్మల్- నాగ్పూర్ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు.. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని అంటున్నారు. రైతుల ఆందోళనను విరమింపజేసేందుకు సీపీ కార్తికేయ రంగంలోకి దిగారు. అక్కడున్న రైతులతో ఆయన చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ చుట్టూ పోలీస్ పికెటి
ప్రకాశం జిల్లా చీరాలలోని రంగారెడ్డినగర్లో తొమ్మిదేళ్ల బాలుడికి ఒంటినిండా వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి తండ్రి చనిపోవడంతో తల్లి వదిలేసి వెళ్లిపోయింది. దీంతో బాలుడిని చేరదీసిన అమ్మమ్మ ఆలనాపాలనా చూసుకుంటోంది. బాలుడి మేనమామ షేక్ నుభాని చెడు వ్యసనాలక�
సిద్ధిపేటజిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో మంటలు చెలరేగాయి. క్యాష్ విత్ డ్రా కోసం ఏటీఎంకు వెళ్లిన జనం మంటలు చూసి బయటకు పరుగు తీశారు. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బ్యాంక్ అధికారులు మంటలను ఆర్పేశారు. ఏటీఎంలో డబ్బులు సేఫ్ గా �
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఓ హాస్టల్ వార్డన్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి, లైంగికంగా వేధింపులకు ప్రోత్సహిస్తున్నాడని ఆమె తల్లితండ్రల వద్ద వాపోయింది. దీంతో తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ పేటల�
