తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » విశాఖపట్నం » Page 540
కృష్ణా: ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్ పోలీసులు నందిగామకు తీసుకు వచ్చి విచారించారు. జయరాంను హైదారాబాద్లో హత్య చేసి రాకేశ్రెడ్డి కారులో మృతదేహాన్ని కృష్ణా జిల్లా నందిగామలోని ఐతవరం గ్రామం వద్ద కారుతో సహా వదిలేసి వెళ్లినట్లు విచారణలో వె
తూర్పుగోదావరి జిల్లా రాజోలులో పెను ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. ఆ ఇంటి పక్కనే బ్యాంక్ ఉండటంతో అందరూ అప్రమత్తమై.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యాస్ పొయ్యి వెలిగిస్తుండగా పైప్ లైన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే గ్యాస్ లీకవడం వల్లనే గ్యాస
మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మెదక్ పట్టణ శివారులో కారు బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. జగదీష్, అభిలాష్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు విజయవాడకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు మహబూబ్ నగర్ జ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఓ బాలిక తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. నాగేంద్ర అనే బాలిక పుట్టినప్పటి నుంచీ ఒకసారే అన్నం తీసుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అన్నప్రాసన టైమ్ లో అన్నం తినేందుకు నిరాకరించిన నాగేంద్రకు బలవంతంగా అన్నం తినిపించారు. అంతే వెంటనే వాంతులు అయి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో
కృష్ణాజిల్లా నిడమానూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్లో మద్యం తాగుతున్నారని తోటి విద్యార్థులు గమనించారు. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు కూల్ డ్రింక్లో మద్యం కలిపి క్లాస్ రూంలోనే తాగారు. తాగిన మైకంలో తోటి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు స్కూల్ టీచర్లకు, ప్రిన్సిపాల్ కు �
ఖమ్మం జిల్లా రాజేశ్వరపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపేందర్ అనే యువకుడు ఎస్బీఐ బ్యాంకు ఎదుట చేయి కోసుకున్నాడు. లోన్ మంజూరైనా బ్యాంకు సిబ్బంది తనను ఇబ్బంది పెడుతున్నారని.. ఉపేందర్ ఈ పనికి పూనుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తనకు లోన్ మంజూరైందని.. బ్యాంకు సిబ్బంది డబ్బుల గురించి అడిగితే.. తిప్పించుకుంటున్నారని అంటున్న�
భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్ల�
గుంటూరు: మంగళగిరిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. స్నేహితుడు పవన్తో కలిసి శ్రీనివాస్.. జ్యోతిని హత్య చేసినట్లు వారు వెల్లడించారు. పెళ్లి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతోనే శ్రీనివాస్ ఈ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలి�
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘర్షణతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చ�
కలిసి బతకలేము.. బతకనివ్వరు అనుకున్నారో ఏమో.. కానీ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. బాలేష్, ప్రవీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం బాలేష్ తన ప్ర�
