పోలీసులే చంపేశారా..? లేక మరణించాడా..?
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న ఓ గిరిజనుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. గంజాయి కేసు విచారణ కోసం శ్యామల రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని బైక్పై తీసుకెళ్లిన పోలీసులు.. తర్వాత మార్గమధ్యలో అతను చనిపోయాడని చెబుతున్నారు. మరోవైపు.. పోలీసులే శ్యామలరావును కొట్టి చంపేశారని అంటున్నారు అతని కుటుంబసభ్యులు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబికులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న ఓ గిరిజనుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. గంజాయి కేసు విచారణ కోసం శ్యామల రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని బైక్పై తీసుకెళ్లిన పోలీసులు.. తర్వాత మార్గమధ్యలో అతను చనిపోయాడని చెబుతున్నారు. మరోవైపు.. పోలీసులే శ్యామలరావును కొట్టి చంపేశారని అంటున్నారు అతని కుటుంబసభ్యులు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబికులు డిమాండ్ చేస్తున్నారు.