AP Panchayat Elections : ఆంధ్రప్రదేశ్ రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఇవే ఏకగ్రీవాలు : ఎస్ఈసీ నిమ్మగడ్డ
AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు...
AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్లో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. రెండో దశలో మొత్తంగా 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ఈసీ నిమ్మగడ్డ వెల్లడించారు. ఏకగ్రీవాలు పోగా మిగిలిన 2,786 పంచాయతీల్లో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి : కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మ్రోగనున్న ఎన్నికల నగారా.!