లారీని ఢీ కొన్న అంబులెన్స్.. నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో టోల్ప్లాజా వద్ద అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. గుత్తి హైవేపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.
అనంతపురం జిల్లాలో టోల్ప్లాజా వద్ద అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. గుత్తి హైవేపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.