గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు!

గుంటూరు జిల్లా రాజులపాలెం మండలం చౌటుపాపాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వ్యాన్‌ అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... 20 మందికి గాయాలు!
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 9:54 PM

గుంటూరు జిల్లా రాజులపాలెం మండలం చౌటుపాపాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వ్యాన్‌ అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.