మళ్లీ మోడీనే ప్రధానమంత్రి అవుతారు -కృష్ణంరాజు

తిరుమల శ్రీవారిని మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు దర్శించుకున్నారు. తెల్లవారు జామున వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు కృష్ణం రాజు తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చానని కృష్ణంరాజు తెలిపారు. వచ్చే పార్లమెంట్ బీజేపీకి బంపర్ మెజార్టీ వస్తుందన్నారు. మళ్లీ మోడీనే ప్రధానమంత్రి […]

మళ్లీ మోడీనే ప్రధానమంత్రి అవుతారు -కృష్ణంరాజు
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 11:52 AM

తిరుమల శ్రీవారిని మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు దర్శించుకున్నారు. తెల్లవారు జామున వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు కృష్ణం రాజు తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చానని కృష్ణంరాజు తెలిపారు. వచ్చే పార్లమెంట్ బీజేపీకి బంపర్ మెజార్టీ వస్తుందన్నారు. మళ్లీ మోడీనే ప్రధానమంత్రి అవుతారని కృష్ణం రాజు అన్నారు.