ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 23 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు వీరికి పోస్టింగులు కూడా కేటాయించింది. కాగా, మంగళవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన స్థానాలు.. గుంటూరు రూరల్ ఎస్పీ- జయలక్ష్మీ గుంటూరు అర్బన్ ఎస్పీ- బీహెచ్వీ రామకృష్ణ […]
ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 23 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు వీరికి పోస్టింగులు కూడా కేటాయించింది. కాగా, మంగళవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన స్థానాలు..
గుంటూరు రూరల్ ఎస్పీ- జయలక్ష్మీ గుంటూరు అర్బన్ ఎస్పీ- బీహెచ్వీ రామకృష్ణ శ్రీకాకుళం ఎస్పీ- అమ్మిరెడ్డి పశ్చిమ గోదావరి ఎస్పీ- నవదీప్ సింగ్ చిత్తూరు ఎస్పీ- సీహెచ్ వెంకటప్పలనాయుడు తూర్పుగోదావరి ఎస్పీ- నయీం హస్మి విశాఖపట్నం డీసీపీ1- విక్రాంత్పాటిల్ విశాఖపట్నం డీసీపీ2- ఉదయ్ భాస్కర్ కృష్ణా ఎస్పీ- రవీంద్రనాథ్బాబు విజయనగరం ఎస్పీ- బి రాజకుమారి విజయవాడ జాయింట్ సీపీ- నాగేంద్ర కుమార్ విజయవాడ డీసీసీ2- సీహెచ్ విజయరావు రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్ సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి అక్టోపస్ ఎస్పీ- విశాల్ గున్నీ ఇంటెలిజెన్స్ ఎస్పీ- అశోక్కుమార్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్- రాహులదేవ్ శర్మ ఏలూరు డీఐజీ- ఏఎస్ ఖాన్ అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్ అనంతపురం ఎస్పీ- బి సత్య ఏసుబాబు ఎస్ఐబీ ఎస్పీ- రవిప్రకాశ్ సీఐడీ డీఐజీ- త్రివిక్రమ్ వర్మ కర్నూలు డీఐజీ- టి వెంకట్రామిరెడ్డి
ఏఆర్ దామోదర్, భాస్కర్ భూషణ్, ఎస్వీ రాజశేఖరబాబును హెడ్ కార్వర్ట్స్ను అటాచ్ చేశారు.