Breaking: ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..!

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Breaking: ఇంగ్లీష్ మీడియంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: May 21, 2020 | 4:30 PM

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ ప్రముఖ సంస్థతో ధర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ మేరకు తాజాగా డెసిషన్ తీసుకుంది. ఈ క్రమంలో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఓ ఆంగ్ల ఛానెల్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్‌లతో పాటు సర్వే చేయించాలని నిర్ణయించింది. జూన్ నెలాఖరు కల్లా వీటిని పూర్తి చేసి జూలైలో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు అభ్యంతరాలను కొత్తగా ఆదేశాలు ఇవ్వాలన్న భావనలో ప్రభుత్వం ఉంది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం.. దీనికి సంబంధించి రెండు జీవోలు తీసుకొచ్చింది. అయితే వాటిని హైకోర్టు కొట్టివేసింది. ఏ మాధ్యమంలో చదువుకోవాలనుకున్నది తల్లిదండ్రులు, విద్యార్థులే నిర్ణయించుకుంటారని తెలిపిన న్యాయస్థానం..  వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఇప్పటికే  ప్రభుత్వం తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించడంతో పాటు.. తమ అంగీకారాన్ని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఈ నెల 13న ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. దాని ప్రకారం 2020-21 సంవత్సరానికి గానూ 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది. అయితే మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. ఒకవేళ అందులోని విద్యార్థులు కోరుకుంటే వారికి కూడా సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం క్లాసులను చెప్పనున్నారు. అలాగే ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లలో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం ఉండగా.. అవి యధాతథంగా కొనసాగనున్నాయి. ఇక ఆ తరువాత నుంచి ఏటా క్రమేణా 7, 8, 9, 10 తరగతులు ఇంగ్లీష్ మీడియంగా మారనున్నాయి.

Read This Story Also: కమల్ క్రేజీ సీక్వెల్‌లో ఆ ముగ్గురు హీరోయిన్లు..!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు