Andhra Pradesh: పంది మాంసం పచ్చిది తింటానని పందెం.. నిష్కారణంగా పోయిన ప్రాణం

పచ్చి పంది మాంసం తినటానికి పందెం కాసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది.

Andhra Pradesh: పంది మాంసం పచ్చిది తింటానని పందెం.. నిష్కారణంగా పోయిన ప్రాణం
A representative image
Follow us

|

Updated on: Jun 22, 2022 | 6:28 PM

Srikakulam District: సరదా కోసం చేసిన ఓ పని.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పందానికి పోయి.. ప్రాణం తీసుకున్నాడు ఓ వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి(Tekkali)లో ఈ ఘటన చోటుచేసుకుంది.  యర్ర ఈశ్వరరావు చిరు వ్యాపారి ఆంధ్రా వీధిలో నివాసం ఉంటున్నాడు. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం పంది మాంసం కొనేందుకు షాపుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న పచ్చి మాంసం  ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతని ఫ్రెండ్స్ మరో ముక్క తినాలని సదారాకి పందెం కాశారు. ఆ పందాన్ని ప్రస్టేజ్‌గా తీసుకున్నాడు ఈశ్వరరావు. ఎలాగైనా పందెం గెలవాలనుకున్న ఈశ్వరరావు మరో ముక్కను నోట్లో వేసుకున్నాడు. అది గొంతుకు అడ్డం పడింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. దీంతో టెన్షన్ పడిన అతని ఫ్రెండ్స్.. వెంటనే ఓ రిక్షాపై హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఇంటి పెద్దదిక్కును కోల్పోవటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఏ చేసిన ఓ పని.. ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. కాగా..ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

Man Dies

మృతుడు ఈశ్వరరావు (Fiel Photo)

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!