Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు..

Road Accident in Nellore: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టగా.. ముగ్గురు అక్కడికక్కడే

Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు..
Road Accident
Follow us

|

Updated on: Jun 12, 2021 | 10:04 AM

Road Accident in Nellore: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టగా.. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన కూలీలు జామాయిల్ కర్రలు కొట్టెందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పలువురి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులు కడప జిల్లా గోపవరం మండలం బెడుసునపల్లె వాసులుగా గుర్తించారు. నందిపాడుకి వెళ్లి జామాయిల్ కర్రలు కొట్టేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కడప జిల్లా బెడుసునపల్లెలో విషాదం నెలకొంది.

Also Read;

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌.. సీబీఐ విచారణలో బయటపడుతున్న కొత్త కోణాలు

Orphans: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??