పశ్చిమగోదావరి జిల్లాలో భారీ చోరీ
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. భీమవరంలోని మద్దాల వెంకటరామ కృష్ణారావు జువెల్లరీ షాప్లో నగలను ఎత్తుకెళ్లారు దొంగలు. 3 కిలోల బంగారు ఆభరణాలతో పాటు, కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు జువెల్లరీ షాప్ యజమానులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. భీమవరంలోని మద్దాల వెంకటరామ కృష్ణారావు జువెల్లరీ షాప్లో నగలను ఎత్తుకెళ్లారు దొంగలు. 3 కిలోల బంగారు ఆభరణాలతో పాటు, కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు జువెల్లరీ షాప్ యజమానులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.