ఏపీ : మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ప్రజలపై ‘పెట్రో’ బాంబ్..
ఏపీ ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం వ్యాట్ పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్ వాణిజ్య పన్నుల శాఖ శనివారం విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచుతూ గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్ వాణిజ్య పన్నుల శాఖ శనివారం విడుదల చేసింది. లీటరు పెట్రోల్పై 31 శాతం వ్యాట్.. డీజిల్పై 22.75 శాతం పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఇందువల్ల పెట్రోల్కు 76 పైసలు, లీటర్ డీజల్కు రూ.1.3 ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి : హీరో ధనుష్కు మదురై హైకోర్టు షాక్..బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?