ఏపీలో 16 మంది ఐఏఎస్ల బదిలీ…
ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ఐఏఎస్లను బదిలీ చేయటంతో పాటు కొందరు ఆఫీసర్స్ కు ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెయిటింగ్లో ఉన్న కొందరు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు. రజత్ భార్గవ – పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు శాఖ కె.ప్రవీణ్కుమార్ – బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామగోపాల్ – యువజన సర్వీసులు, క్రీడలు సిద్ధార్థ జైన్ – సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ […]
ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ఐఏఎస్లను బదిలీ చేయటంతో పాటు కొందరు ఆఫీసర్స్ కు ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెయిటింగ్లో ఉన్న కొందరు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు.
- రజత్ భార్గవ – పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు శాఖ
- కె.ప్రవీణ్కుమార్ – బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి
- కె.రామగోపాల్ – యువజన సర్వీసులు, క్రీడలు
- సిద్ధార్థ జైన్ – సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్
- కాంతిలాల్ దండె – గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
- కన్నబాబు – మత్స్య శాఖ కమిషనర్
- జి.శ్రీనివాసులు – ఎస్సీ కార్పొరేషన్ ఎండీ
- ఎ.సిరి – అనంతపురం వార్డు, గ్రామ సచివాలయ జేసీ
- ఎస్దిల్లీరావు – పౌరసరఫరాల శాఖ డైరెక్టర్
- బి.రామారావు – స్పోర్ట్స్ అథారిటీ ఎండీ
- పి.అర్జున్రావు – దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్
- చామకూరి శ్రీధర్ – సీతంపేట ఐటీడీఏ పీవో
- స్వప్నిల్ దినకర్ – నెల్లూరు మున్సిపల్ కమిషనర్
- బి.సునీల్కుమార్రెడ్డి(ఐఎఫ్ఎస్) – కాకినాడ మున్సిపల్ కమిషనర్
- వి.జి.వెంకటరెడ్డి – ఏపీఎండీసీ ఎండీ
- ఎం.మధుసూదనరెడ్డి(ఐఆర్ఏఎస్) – ఏపీ ఫైబర్నెట్ ఎండీ