బ్రేకింగ్.. మిజోరాంలో భూకంపం..

గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం ఎక్కడో ఓ చో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా కన్నెర..

బ్రేకింగ్.. మిజోరాంలో భూకంపం..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 5:36 PM

గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం ఎక్కడో ఓ చో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా కన్నెర చేస్తుండటంతో.. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మొన్న లదాక్‌, నిన్న అసోం.. నేడు మిజోరాం.. ఇలా రోజుకు ఎక్కడో ఓ చోట భూకంపం వస్తుండటంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా.. గురువారం మధ్యాహ్నం 2.28 గంటలకు మిజోరాంలోని చంపాయి ప్రాంతంలో భూకంపం సంభవించింది. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై 4.3 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..