వలస కార్మికులకు బిగ్ బి చేసిన హెల్ప్ ఏంటో తెలుసా…

వలస కార్మికుల పాలిట హీరోగా మారిన సోను సూద్… దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ముంబై నగరంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను తరలించేందుకు 10 బస్సులను ఏర్పాట్లు చేశారు. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ యాదవ్, మాహిం దర్గా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖండ్వానీలు ముంబై నగరం నుంచి 43 మంది పిల్లలు, 225 మంది వలస కార్మికుల 10 […]

వలస కార్మికులకు బిగ్ బి చేసిన హెల్ప్ ఏంటో తెలుసా...
Follow us

|

Updated on: May 30, 2020 | 10:36 AM

వలస కార్మికుల పాలిట హీరోగా మారిన సోను సూద్… దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ముంబై నగరంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను తరలించేందుకు 10 బస్సులను ఏర్పాట్లు చేశారు. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ యాదవ్, మాహిం దర్గా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖండ్వానీలు ముంబై నగరం నుంచి 43 మంది పిల్లలు, 225 మంది వలస కార్మికుల 10 బస్సుల్లో తరలించారు.

వలస కార్మికులను వారి స్వస్థలమైన యూపీకి పంపించేందుకు అమితాబ్ ముందుకు రావటంతో తాము ఈ ఏర్పాట్లు చేశామని హాజీఅలీ, మహిం దర్గా నిర్వాహకులు సబీర్ సయ్యద్ తెలిపారు. తమ దర్గాతో బిగ్ బికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1983వ సంవత్సరంలో హాజీఅలీ దర్గాలో అమితాబ్ కూలీ సినిమాను చిత్రీకరించారని అన్నారు. ఇదే చిత్రం షూటింగ్ సమయంలో అమితాబ్  తీవ్రంగా గాయపడి కొన్ని నెలలతర్వాత కోలుకున్నారని అన్నారు. అప్పటి నుంచి అమితాబ్ ఈ దర్గా వస్తుంటారని తెలిపారు. దీంతో హాజీఅలీ దర్గా ప్రాంతంలోని వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించేందుకు అమితాబ్ 10 బస్సులు అందించారు. అయితే గత కొన్ని రోజులుగా వలసకార్మికులకు ఆహారం, మందులు అందిస్తున్నారని సబీర్ సయ్యద్ చెప్పారు.

View this post on Instagram

#AmitabhBachchan sponsors 10 buses for migrants in association with Mahim dargah and Haji Ali dargah About 300 migrants will be sent to the various locations in UP viz. Lucknow, Allahbad, Ghorakhpur and Bhadoi The buses will be provided with food and snacks for the entire journey with water juices etc. The medical kits are also being provided to the migrants incase they may need it in their journey. Hand sanitizer, masks etc are also being provided. Utmost care is being taken about the social distancing and only half the capacity of the bus in Being loaded with the migrants ie each bus will carryj only 25 passengers in a 52 seater bus. #IndiaFightsCorona #friday #migrantworkers #home #journey #india #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..