కిడ్నీ సమస్యపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: గవర్నర్ తమిళిసై
కిడ్నీ సమస్యపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈఎస్ఐ ఆస్పత్రి, కళాశాలను చాలా అభివృద్ధి చేశారన్నారు. ఒక నెఫ్రాలజిస్ట్ భార్యగా రోగుల బాధలు చూశానని పేర్కొన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్ మన దరిచేరదన్నారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ రోగుల కోసం 45 డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్లో 5 […]
కిడ్నీ సమస్యపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలలో నిర్వహించిన ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈఎస్ఐ ఆస్పత్రి, కళాశాలను చాలా అభివృద్ధి చేశారన్నారు. ఒక నెఫ్రాలజిస్ట్ భార్యగా రోగుల బాధలు చూశానని పేర్కొన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్ మన దరిచేరదన్నారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ రోగుల కోసం 45 డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్లో 5 నుంచి 10 వరకు బెడ్లు ఉన్నాయి.