తన తాతను తలుచుకుని ఎమోషనల్ అయిన బన్నీ.. ట్వీట్ చేస్తూ..
నేడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 16 వర్థంతి కావడంతో.. ట్ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. తన తాతను తలుచుకుని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు బన్నీ. 'అల్లు రామలింగయ్య గారు మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు బాగా..
నేడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 16 వర్థంతి కావడంతో.. ట్ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. తన తాతను తలుచుకుని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు బన్నీ. ‘అల్లు రామలింగయ్య గారు మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కంటే ఇప్పుడు అయన గురించి నాకు ఎక్కువ తెలుసు. నేను జీవితంలో చాలా విషయాలు అనుభవించాను. అయన ప్రయత్నాలు, పోరాటాలు మరియు ప్రయాణాలకు నేను కనెక్ట్ అవుతాను. సినిమా పట్ల ఈ పేద రైతుల అభిరుచి కారణంగా మనమందరం ఈ రోజు ఇక్కడ వున్నాము’.. అంటూ ఎంతో ఎమోషనల్గా ట్విట్టర్లో ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
I remember this day when he left us . I know more about him now than on that day. The more I experience many things in life the more I connect to his efforts , struggles and journey. We all are here today in this position because of this poor farmers passion for cinema ?? pic.twitter.com/eoREJPY3Xr
— Allu Arjun (@alluarjun) July 31, 2020
Read More:
ప్రముఖ నటుడు శరత్ కుమార్కి షాక్.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..
కరోనా పంజా.. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు