దేశంలో ఎన్నికలు బహిష్కరించాలి : కే.ఏ. పాల్
న్యూ ఢిల్లీ : దేశంలో ఎన్నికలు బహిష్కరించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ అన్నారు. ఈసీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగినట్లే మిగతా చోట్ల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈసీని కలిసి ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై వివరిస్తానన్నారు. రానున్న 6 విడతల ఎన్నికలను అన్ని పార్టీలు బహిష్కరించాలని కే.ఏ. పాల్ అన్నారు.
న్యూ ఢిల్లీ : దేశంలో ఎన్నికలు బహిష్కరించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ అన్నారు. ఈసీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగినట్లే మిగతా చోట్ల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈసీని కలిసి ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై వివరిస్తానన్నారు. రానున్న 6 విడతల ఎన్నికలను అన్ని పార్టీలు బహిష్కరించాలని కే.ఏ. పాల్ అన్నారు.