ఢిల్లీలో 6 నుంచి మళ్ళీ కళకళలాడనున్న తాజ్ మహల్..ఇంకా…

హస్తినలో ఈ నెల 6 నుంచి మళ్ళీ  తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ వంటి ప్రముఖ స్మారకాలను ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత మార్చి 17 నుంచి భారత పురావస్తు శాఖ మొత్తం 3,400 స్మారకాలను మూసివేసిన..

ఢిల్లీలో 6 నుంచి మళ్ళీ కళకళలాడనున్న తాజ్ మహల్..ఇంకా...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 6:32 PM

హస్తినలో ఈ నెల 6 నుంచి మళ్ళీ  తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ వంటి ప్రముఖ స్మారకాలను ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత మార్చి 17 నుంచి భారత పురావస్తు శాఖ మొత్తం 3,400 స్మారకాలను మూసివేసిన సంగతి తెలిసిందే.. అయితే అన్ లాక్ మొదటి దశను ప్రభుత్వం ప్రకటించగానే..వీటిలో సుమారు 820 స్మారకాలను తిరిగి ప్రారంభించారు. ఇతర మాన్యుమెంట్స్ ను కూడా తెరవ వచ్ఛునని, ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర టూరిజం శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని సాంచీ, ఢిల్లీ లోని పురానా ఖిలా, ఇంకా ఖజురాహో వంటి వాటి ఫోటోలను ఆయన ట్వీట్ చేస్తూ..ఈ నెల ఆరో తేదీనుంచి వీటిని ఓపెన్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప ఇతర చోట్ల అన్ లాక్-2 ను ప్రభుత్వం జూన్ 30 న ప్రకటించింది.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..