హెల్త్ బులెటిన్: నిలకడగా జైట్లీ ఆరోగ్యం
దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అనారోగ్యంతో ఈ రోజు ఆయన ఆసుపత్రిలో చేరారు. జైట్లీని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ తదితరులు పరామర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అనారోగ్యంతో ఈ రోజు ఆయన ఆసుపత్రిలో చేరారు. జైట్లీని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ తదితరులు పరామర్శించారు.