అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నటీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

తెలంగాణలో పలు జిల్లాల్లో కిడ్నీవ్యాధులతో మంచాన పడుతున్న విషయం తెలిసిందే. వీరికి సరైన వైద్యం అందక, ఒకవేళ వైద్యం చేయించుకోవాలని అనుకున్నా ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. స్వయానా తన తండ్రిని కోల్పోయామంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే సునీత. ఆ సమయంలో తాము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నందున వైద్యం చేయించేందుకు కూడా డబ్బులు లేకపోయాయంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎంతోమంది ఎంతో మంది బాధపడతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే […]

అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నటీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2019 | 8:31 PM

తెలంగాణలో పలు జిల్లాల్లో కిడ్నీవ్యాధులతో మంచాన పడుతున్న విషయం తెలిసిందే. వీరికి సరైన వైద్యం అందక, ఒకవేళ వైద్యం చేయించుకోవాలని అనుకున్నా ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. స్వయానా తన తండ్రిని కోల్పోయామంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే సునీత. ఆ సమయంలో తాము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నందున వైద్యం చేయించేందుకు కూడా డబ్బులు లేకపోయాయంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎంతోమంది ఎంతో మంది బాధపడతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఎయిడ్స్, పైలేరియా రోగులకు ఇస్తున్నట్టుగా కిడ్నీ రోగులకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని సునీత ప్రభుత్వాన్ని కోరారు.

మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఇటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కిడ్నీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న పదివేలమందికి డయాలసిస్ నిర్వహిస్తున్నామని, వీరికి ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులను మెరుగైన వైద్యాన్ని అందించేందుకు డయాలసిస్ సెంటర్లు పెంచే ఆలోచన ఉందన్నారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు