‘తలా’ సినిమాకు.. రికార్డులు దాసోహం!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నేర్కొండ పార్వాయ్‌’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే రెండు రోజుల కలెక్షన్స్ 30 కోట్లపైగా వచ్చాయని తెలుస్తోంది. అటు కన్నడిగులు కూడా ఈ మూవీను బాగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా యూఏఈలో రూ.2.10 కోట్ల వసూళ్లు సాధించినట్లు యూనిట్ పేర్కొన్నారు. అజిత్ హవాకు విదేశాల్లో అప్పుడే వన్ మిలియన్ డాలర్లు రాబట్టిందని నిర్మాత […]

'తలా' సినిమాకు.. రికార్డులు దాసోహం!
Follow us

|

Updated on: Aug 12, 2019 | 8:26 AM

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నేర్కొండ పార్వాయ్‌’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే రెండు రోజుల కలెక్షన్స్ 30 కోట్లపైగా వచ్చాయని తెలుస్తోంది. అటు కన్నడిగులు కూడా ఈ మూవీను బాగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా యూఏఈలో రూ.2.10 కోట్ల వసూళ్లు సాధించినట్లు యూనిట్ పేర్కొన్నారు. అజిత్ హవాకు విదేశాల్లో అప్పుడే వన్ మిలియన్ డాలర్లు రాబట్టిందని నిర్మాత బోనీ కపూర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

హిందీ హిట్ సినిమా ‘పింక్’కు తమిళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకుడు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంకటాచలం, అరుణ్‌ చిదంబరం, అధిక్‌ రావిచంద్రన్‌, అశ్విన్‌ రావు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమా కలెక్షన్స్‌ను కేవలం రెండు రోజుల్లోనే ‘నేర్కొండ పార్వాయ్‌’ బీట్ చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు