సిగ్న‌ల్‌ రావాలంటే డాబా, వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాల్సిందేనా..? ఇక ఆ అవసరం లేదంటోంది ఎయిర్‌టెల్‌

ఒకవైపు భారతదేశం మొత్తం 3జీ, 4జీ నెట్వర్క్‌లతో ప్రయాణం చేస్తుంటే, కొన్ని ప్రాంతాల్లో సెల్‌ సిగ్న‌ల్‌ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సిగ్న‌ల్‌ రావాలంటే డాబా, వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాల్సిందేనా..? ఇక ఆ అవసరం లేదంటోంది ఎయిర్‌టెల్‌
Follow us

|

Updated on: Nov 18, 2020 | 5:42 PM

ఒకవైపు భారతదేశం మొత్తం 3జీ, 4జీ నెట్వర్క్‌లతో ప్రయాణం చేస్తుంటే, కొన్ని ప్రాంతాల్లో సెల్‌ సిగ్న‌ల్‌ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్న‌ల్‌ కోసం చిన్నారులు, వాటర్‌ ట్యాంక్‌లు, భవనాలు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా నేఫద్యంలో విద్యా శాఖ ఆన్ లైన్‌ తరగతులను నిర్వహిస్తోంది. దీంతో ఆ తరగతుల పుణ్యమా అని పిల్లలు చెట్టూ, పుట్టల్లో సంచరిస్తున్నారు. భవనాలు ఎక్కుతూ ప్రమాద పుటంచున ప్రయాణం చేస్తు న్నారు. అంతేకాదు ప్రతి నెల రేషన్‌ కోసం, పింఛన్ల లబ్దిదారులు కూడా సిగ్న‌ల్‌ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఇలాంటి సమస్యలకు తావులేదంటోంది ఎయిర్‌టెల్‌.

భారతీ ఎయిర్‌టెల్‌ తాము సేవలు అందిస్తున్న 10 టెలికాం సర్కిళ్లలో భవనాల లోపలా మొబైల్‌ మాటలు స్పష్టంగా వినపడేలా, డేటా వేగం బాగుండేలా కవరేజీని విస్తృతం చేయనుంది. ఇందుకోసం 900 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌లో 4జీ సాంకేతికతను ఏర్పాటు చేస్తోంది. ఈ బ్యాండ్‌ను ప్రస్తుతం 2జీ సేవల కోసం కంపెనీ వినియోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాల సర్కిళ్లలో ఈ బ్యాండ్‌ను పునః వ్యవస్థీకరించి 4జీ సేవలను విస్తరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ దేశవ్యాప్తంగా 3జీ మౌలిక వసతులను 4జీకి అనుగుణంగా మార్పిడి చేసినట్లు ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. ఈ మార్పిళ్ల కారణంగా భవనాలు, అపార్ట్‌మెంట్లలోపల కూడా మొబైల్‌ సిగ్నళ్లు బలంగా రావడానికి వీలు కలుగుతుంది. అయితే, ఈ అంశంపై భారతీ ఎయిర్‌టెల్‌ ఇంకా స్పందించలేదు.

విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.