విమాన ప్రయాణికులకు శుభవార్త.. మే 4 నుంచి టికెట్ల బుకింగ్ షురూ!

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. అయితే.. వచ్చే నెల 4వ తేదీ నుంచి దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ

విమాన ప్రయాణికులకు శుభవార్త.. మే 4 నుంచి టికెట్ల బుకింగ్ షురూ!
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2020 | 6:03 PM

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. అయితే.. వచ్చే నెల 4వ తేదీ నుంచి దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తెలిపింది. అంతర్జాతీయ విమానాలకు మాత్రం జూన్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది.

మరోవైపు.. ఎయిరిండియా దేశీయ విమానాల టికెట్ల బుకింగ్‌ను మే 3 వరకు నిలిపివేసింది. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్‌లను మే 31 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, మే 3తో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాతి రోజు నుంచి టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఈనెల 20 నుంచి.. జాతీయ రహదారులపై.. టోల్ వసూల్.. 

Also Read: కరోనా లాక్‌డౌన్‌: కొడుకు కోసం.. 6 రాష్ట్రాలు దాటి.. 2,700 కిలోమీటర్లు ప్రయాణించి..!

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే