తమిళనాడులో పోటీ చేస్తాం… దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో నిలుస్తాం.. గెలుస్తాం… ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ

ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన రాజకీయ ప్రాబల్యాన్ని, బలాన్ని పెంచుకుంటోంది.

తమిళనాడులో పోటీ చేస్తాం... దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో నిలుస్తాం.. గెలుస్తాం... ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ
Follow us

|

Updated on: Nov 25, 2020 | 8:19 PM

ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన రాజకీయ ప్రాబల్యాన్ని, బలాన్ని పెంచుకుంటోంది. బీహార్ ఎన్నికల్లో 5 సీట్లు సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆ పార్టీ వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో సైతం పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ తాజాగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం పార్టీ గతంలో తెలంగాణలోని హైదరాబాద్ వరకే పరిమితమై ఉండేది. మొదటి సారిగా మహారాష్ర్టలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందింది. అయితే ఆ రెండు స్థానాలు కూడా ముస్లీంలు అధికంగా ఉండే ప్రదేశాలే. అయితే అదే ఊపులో బీహార్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేసి అయిదు స్థానాల్లో గెలుపొందింది.

దేశ వ్యాప్తంగా పోటీ చేస్తాం…

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ… వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంచనాకు సైతం వచ్చామని అన్నారు. తమిళనాడులోనే కాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ లో సైతం ఎంఐఎం ఎన్నికల బరిలో నిలువనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండేందుకు కలిసి వచ్చే పార్టీలో పొత్తు పెట్టుకునేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

25-30 స్థానాల్లో పోటీ…

ఎంఐఎం పార్టీ తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ మాట్లాడుతూ… రాష్ర్టంలో 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా ఎంఐఎం గెలుపు అవకాశాలపై సర్వే సైతం నిర్వహించామని తెలిపారు. తమిళనాడులో ఎంఐఎం బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. తమిళనాడులోని మధురై, క్రిష్ణగిరి, వెల్లోరి, తిరుపట్టూరు నుంచి పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు