కాంగ్రెస్‌‌లో 140 మంది కీలక నేతల రాజీనామా..

రాజీ లేదు.. రాజీనామాలే. ఏఐసీసీలో ఉన్న కీలక పదవులను త్యాగం చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్లు రాజీనామాలు చేస్తున్నారు. రాహుల్‌తో సీనియర్ల భేటీ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు రాజీనామాలపై సంతకాలు చేశారు. ఓటమికి బాధ్యతగా నేనొక్కడినే ఎందుకు.. అందరూ బాధ్యత తీసుకోవాలన్న రాహుల్ డిమాండ్‌కు తలొగ్గిన సీనియర్లు రిజైన్ చేసేస్తున్నారు. వాస్తవానికి రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని నచ్చచెప్పడానికి వెళ్లిన నేతలు తమకు తాము రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేసిన జాబితాలో […]

కాంగ్రెస్‌‌లో 140 మంది కీలక నేతల రాజీనామా..
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:03 PM

రాజీ లేదు.. రాజీనామాలే. ఏఐసీసీలో ఉన్న కీలక పదవులను త్యాగం చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్లు రాజీనామాలు చేస్తున్నారు. రాహుల్‌తో సీనియర్ల భేటీ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు రాజీనామాలపై సంతకాలు చేశారు. ఓటమికి బాధ్యతగా నేనొక్కడినే ఎందుకు.. అందరూ బాధ్యత తీసుకోవాలన్న రాహుల్ డిమాండ్‌కు తలొగ్గిన సీనియర్లు రిజైన్ చేసేస్తున్నారు. వాస్తవానికి రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని నచ్చచెప్పడానికి వెళ్లిన నేతలు తమకు తాము రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేసిన జాబితాలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు.

అయితే మొత్తం 140 మందికి పైగా నేతలు ఇప్పటికే రాజీనామాలు చేస్తూ.. రాహుల్ గాంధీకి లేఖలు పంపారు. ఇందులో కొందరు తమకు ఎలాంటి పదవులు వద్దని.. రాహుల్ తన పదవికి రాజీనామా చేస్తూ.. రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వారిలో పార్టీ న్యాయ విభాగం అలాగే ఆర్టీఐ విభాగానికి బాధ్యత వహిస్తున్న వివేక్ తన్ఖా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈయననే కాకుండా ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన కొందరు నేతలు కూడా తమ రాజీనామాలను రాహుల్‌కి పంపించారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు