ఆ దేశంలో ’39 నెంబర్’ వద్దంటే వద్దంటున్నారు.. అందుకోసం లంచాలు కూడా ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా..

అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు 39 నెంబర్ తమకు ఇవ్వొద్దంటూ ఆర్టీఏ ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయల లంచాలు ఇచ్చి మరీ

ఆ దేశంలో '39 నెంబర్' వద్దంటే వద్దంటున్నారు.. అందుకోసం లంచాలు కూడా ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 7:25 PM

అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు 39 నెంబర్ తమకు ఇవ్వొద్దంటూ ఆర్టీఏ ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయల లంచాలు ఇచ్చి మరీ ఆ నెంబర్ వద్దంటున్నారు. కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడం స్టేటస్‌గా భావిస్తారు. ఇంకొందరు ఆ సంఖ్య వల్ల తమకు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. మరికొందరు సెంటిమెంట్ కోసం లక్కీ నెంబర్స్ కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కారు కంటే ఆ కార్ నెంబర్‌కే ఎక్కువ ఖర్చు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు మాత్రం39 నెంబర్ తమకు ఇవ్వొద్దంటూ ఆర్టీఏ ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అసలు వాళ్లు ఆ నెంబర్‌ ఎందుకు వద్దంటున్నారంటే..

అప్ఘాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న హెరట్ అనే సిటీలో వ్యభిచార గృహాలను నిర్వహించే ఓ వ్యక్తికి 39 అనే నెంబర్ అదృష్ట సంఖ్య. ఆ సంఖ్యనే తన కార్ నెంబర్లకు ఉపయోగించుకునేవాడు. దీంతో అతడిని అందరూ ‘39’ గా పిలిచేవారు. ఆ నెంబర్ గల కారులో ఎవరైనా ప్రయాణిస్తే, ఆకతాయిలు ఆ కారు వెంటపడుతూ వ్యంగ్యమాటలతో దూషించడం, అవమానించడం చేసేవాళ్లు. ఈ కారణంగా హెరట్ నగరంలోని ప్రజలు ఆ నెంబర్ ఉన్న కారులో వెళ్లడానికే జంకేవారు. ఈ విషయం కాస్త దేశమంతా వ్యాపించి, ఆ నెంబర్ కార్లలో ప్రయాణిస్తున్నారంటే వారిని వ్యభిచారులుగా అనుకోవడం మొదలైంది. దాంతో ‘39’ సంఖ్య అప్ఘాన్‌ దేశవాసులకు ఓ పీడకలలా మారింది. ఆ భయంతో 39 నెంబర్‌ ఉన్న ఫోన్ నెంబర్లు కూడా వాడటం మానేశారు. ఈ క్రమంలో ‘39’ నెంబర్ ఇవ్వొద్దని ఆర్టీఏ అధికారులకు వినతులు రావడం, ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ సంఖ్య తమకు కేటాయించకుండా ఉండటానికి అధికారులకు లంచాలు ఇవ్వడం మొదలెట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ‘39’ సంఖ్యను కలిగి ఉన్న లైసెన్స్ ప్లేట్లను రిటైర్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Yadadri works: చివరి దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పనులు.. భక్తుల దర్శనానికి అనుమతి ఎప్పుడో తెలుసా..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు