ప్రజలకు సేవ చేసేందుకే.. రాజకీయాల్లోకి వచ్చా..
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. గుంటూరు బీజేపీ అభ్యర్థి సినీనటి మాధవీలత అన్నారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారామె. ప్రజల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని.. ఎన్నికల్లో గెలిస్తే.. వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తానన్నారు మాధవీలత.
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. గుంటూరు బీజేపీ అభ్యర్థి సినీనటి మాధవీలత అన్నారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారామె. ప్రజల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని.. ఎన్నికల్లో గెలిస్తే.. వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తానన్నారు మాధవీలత.