అమలా పాల్ ఇంట విషాదం…తీవ్ర దు:ఖంలో హీరోయిన్..

ప్రముఖ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం చోటుచేసుకుంది.  ఆమె తండ్రి పాల్ వర్గీస్ (61) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణించిన సమయంలో, అమలా తన రాబోయే చిత్రం ‘అధో ఆంధ పరవై పోలా’ ట్రైలర్ లాంచ్ కోసం చెన్నైలో ఉన్నారు. ఈ వార్త విన్న తర్వాత ఆమె కేరళలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ […]

అమలా పాల్ ఇంట విషాదం...తీవ్ర దు:ఖంలో హీరోయిన్..
Follow us

|

Updated on: Jan 22, 2020 | 11:35 AM

ప్రముఖ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం చోటుచేసుకుంది.  ఆమె తండ్రి పాల్ వర్గీస్ (61) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణించిన సమయంలో, అమలా తన రాబోయే చిత్రం ‘అధో ఆంధ పరవై పోలా’ ట్రైలర్ లాంచ్ కోసం చెన్నైలో ఉన్నారు. ఈ వార్త విన్న తర్వాత ఆమె కేరళలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు.

బుధవారం మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెంట్ పాల్ చర్చిలో 3 నుంచి 5 గంటల మధ్యలో అమలా తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాల్ వర్గీస్‌కి భార్య ఆన్నిస్ పాల్.. పిల్లలు అమల, అభిజీత్ ఉన్నారు. అమల సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు తండ్రి పాల్ వర్గీస్..ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆ తర్వాత ఆమె నటిగా నిలదొక్కుకోవడంతో ఎంతో ఆనందించినట్టు అమలా పాల్ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!