కరోనా బాధితుల సేవలో బాలీవుడ్ నటి..
బాలీవుడ్ నటి షికా మల్హోత్రా అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. గత మూడు నెలలుగా ముంబైలోని బీఎంసీ ఆస్పత్రిలో కరోనా పేషేంట్లకు నర్సుగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ వార్డులో పేషేంట్లకు
బాలీవుడ్ నటి షికా మల్హోత్రా అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. గత మూడు నెలలుగా ముంబైలోని బీఎంసీ ఆస్పత్రిలో కరోనా పేషేంట్లకు నర్సుగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ వార్డులో పేషేంట్లకు కౌన్సిలింగ్ అందిస్తోంది. దేశంకోసం తన వంతుగా ఈ సేవ చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. కాగా.. వృత్తిరీత్యా నర్సు అయిన ఆమె తల్లి స్ఫూర్తితో, షికా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుండి నర్సింగ్ పూర్తి చేసి బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
Also Read: అంబానీ, బఫెట్లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..