బ్రేకింగ్ : పోలీసుల అదుపులో హీరో శివాజీ

నటుడు శివాజీని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో సైబరాబాద్ పోలీసులు.. శివాజీని అదుపులోకి తీసుకొని.. పీఎస్‌కు తరలించారు. టీవీ9 షేర్లు కొనుగోలు చేసినట్లు, బోగస్ పత్రాలు శివాజి సృష్టించారు. దీనిపై అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు శివాజీకి నోటీసులు జారీ చేశారు. దీనికి ఆయన స్పందించకపోవడంతో విదేశాలకు వెళ్తుండగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను పీఎస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. […]

బ్రేకింగ్ : పోలీసుల అదుపులో హీరో శివాజీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 03, 2019 | 4:28 PM

నటుడు శివాజీని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంలో సైబరాబాద్ పోలీసులు.. శివాజీని అదుపులోకి తీసుకొని.. పీఎస్‌కు తరలించారు. టీవీ9 షేర్లు కొనుగోలు చేసినట్లు, బోగస్ పత్రాలు శివాజి సృష్టించారు. దీనిపై అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు శివాజీకి నోటీసులు జారీ చేశారు. దీనికి ఆయన స్పందించకపోవడంతో విదేశాలకు వెళ్తుండగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను పీఎస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం నోటీస్ సర్వ్ చేసి.. అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..