అన్ని పార్టీలకూ.. విజయం వరించాలని స్వామిని కోరా..

పార్టీలకు సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థికి విజయవాలు వరించాలని తిరుమల వెంకన్నను కోరుకున్నానన్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. 43 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు నవ్వించే అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చానని చెప్పారు. ముందుగా వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజేంద్రప్రసాద్‌కు ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేసి, స్వామి తీర్థప్రసాదాలను అందించారు టీటీడీ అధికారులు.

అన్ని పార్టీలకూ.. విజయం వరించాలని స్వామిని కోరా..
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 11:37 AM

పార్టీలకు సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థికి విజయవాలు వరించాలని తిరుమల వెంకన్నను కోరుకున్నానన్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. 43 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు నవ్వించే అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చానని చెప్పారు. ముందుగా వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజేంద్రప్రసాద్‌కు ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేసి, స్వామి తీర్థప్రసాదాలను అందించారు టీటీడీ అధికారులు.