ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీ సీరియస్..వారిపై పోలీస్ కంప్లైంట్..
సినీనటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. టిక్టాక్ సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో తన వీడియోలు ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశారు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని థర్టీ ఇయర్స్ ఫేమ్ పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు […]
సినీనటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. టిక్టాక్ సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో తన వీడియోలు ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశారు.
గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని థర్టీ ఇయర్స్ ఫేమ్ పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. పృథ్వీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.