మోదీపై ప్రకాష్‌రాజ్ సెటైర్లు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీపై నటుడు ప్రకాష్‌రాజ్ సెటైర్లు వేశారు. మోదీని చూసి ఓటేయమని బీజేపీ అడుగుతోందని, మరి 500 చోట్ల మోదీనే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎవరీ ప్రజ్ఞా ఠాకూర్‌ అంటూ నిలదీశారు. ప్రజాసేవే నేతలకు పరమావధి కావాలని, ప్రశ్నించడం దేశ పౌరుడిగా తన బాధ్యత అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన […]

మోదీపై ప్రకాష్‌రాజ్ సెటైర్లు
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 2:37 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీపై నటుడు ప్రకాష్‌రాజ్ సెటైర్లు వేశారు. మోదీని చూసి ఓటేయమని బీజేపీ అడుగుతోందని, మరి 500 చోట్ల మోదీనే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎవరీ ప్రజ్ఞా ఠాకూర్‌ అంటూ నిలదీశారు. ప్రజాసేవే నేతలకు పరమావధి కావాలని, ప్రశ్నించడం దేశ పౌరుడిగా తన బాధ్యత అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర హోదా లేకపోవడంతో ఢిల్లీ, పుదుచ్చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు.

‘‘ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం… ప్రజల అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడమే రాజకీయం. విద్వేషాలు చిమ్మటం, కులాలు, మతాల కోసం ఎదుటివారిని తిట్టడం రాజకీయం అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరు ప్రధాని అవుతారో… జనం ఏం కోరుకుంటున్నారో మీరే చూస్తారు. స్థానికంగా సరైన అభ్యర్థిని ఎన్నుకోండి, సమర్థులను లోక్‌సభకు పంపండి. ఆటోమేటిక్‌గా సరైన అభ్యర్థే ప్రధాని అవుతారు. ఒకట్రెండు సార్లు పొరపాటు జరగొచ్చు, ప్రతీసారి పొరపాటు జరగదు’’ అని ప్రకాష్‌రాజ్ తెలిపారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు