రాజధానిగా దొనకొండకు హైప్: వామ్మో.. ఎకరం భూమి.. ఎంతో తెలుసా!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ.. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి.. వాటికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక.. అమరావతి ముంపు ప్రాంతమని.. అది రాజధానిగా.. ఉండటం నష్టమని.. జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో.. ప్రకాశం జిల్లాలోని ‘దొనకొండ’ పేరు తెరపైకి వచ్చింది. దొనకొండనే ఏపీ రాజధానికి అనువైన స్థలమని.. అందుకే అక్కడ వైసీపీ నేతలు కొందరు భూములు కొంటున్నారనే వార్త ప్రస్తుతం చక్కర్లు […]

రాజధానిగా దొనకొండకు హైప్: వామ్మో.. ఎకరం భూమి.. ఎంతో తెలుసా!
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 11:13 AM

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ.. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి.. వాటికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక.. అమరావతి ముంపు ప్రాంతమని.. అది రాజధానిగా.. ఉండటం నష్టమని.. జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో.. ప్రకాశం జిల్లాలోని ‘దొనకొండ’ పేరు తెరపైకి వచ్చింది. దొనకొండనే ఏపీ రాజధానికి అనువైన స్థలమని.. అందుకే అక్కడ వైసీపీ నేతలు కొందరు భూములు కొంటున్నారనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలో.. దొనకొండలో నిన్నమొన్నటి వరకూ.. ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉండేది. కానీ.. ఇప్పుడు.. అక్కడ ఎకరం భూమి ధర ఏకంగా కోటి రూపాయలయి కూర్చుంది. ఏపీ రాజధాని దొనకొండనే అనే హైప్ రావడంతో.. అక్కడ ఒక్కసారిగా.. భూమి ధరలు చుక్కలనంటుతున్నాయి. దొనకొండ చుట్టుపక్కల 250 ఎకరాల్లో 55 వెంచర్లు వెలిశాయి. ఇప్పటికే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రాజధాని మార్పుపై వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో కానీ.. ప్రస్తుతం దొనకొండలో మాత్రం భూం.. భూం నడుస్తోంది.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు