కరోనా కట్టడికోసం ధరించే.. ఆ మాస్క్ ఖరీదు రూ.2.90లక్షలు..
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దాని నుండి రక్షణగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందరూ మాస్కుల బాట పట్టగా
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దాని నుండి రక్షణగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందరూ మాస్కుల బాట పట్టగా.. పూణేకు చెందిన ఓ వ్యక్తి ధరించిన మాస్క్ వార్తల్లో నిలుస్తోంది. బంగారంతో తయారు చేసిన అతడి మాస్క్ ఖరీదు రూ.2.90 లక్షలు కావడం విశేషం. పూణేలోని పింప్రి-చించ్వాడ్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి ఈ ఖరీదైన మాస్కును ధరిస్తున్నాడు.
[svt-event date=”04/07/2020,12:45AM” class=”svt-cd-green” ]
#Pune | Shankar, a man from Pimpri-Chinchwad made a #mask of #gold, worth Rs 2.9 lakh pic.twitter.com/AAlC4oHwXO
— Pune Mirror (@ThePuneMirror) July 3, 2020
[/svt-event]