Warplanes Rajnath Singh: యుద్ధ విమానాల కొనుగోలుతో 50 వేల ఉద్యోగాలు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Warplanes Rajnath Singh: భారత్‌ 83 ఎల్‌సీవో తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప విషయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి...

Warplanes Rajnath Singh: యుద్ధ విమానాల కొనుగోలుతో 50 వేల ఉద్యోగాలు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
Follow us

|

Updated on: Jan 15, 2021 | 8:40 PM

Warplanes Rajnath Singh: భారత్‌ 83 ఎల్‌సీవో తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప విషయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ యుద్ధ విమానాల కొనుగోలుతో 50 వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ యుద్ధ విమానాలు కొనుగోలు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. అలాగే 500 ఎంఎస్‌ఎంఈలు, టాటా, ఎల్‌అండ్‌టీ, వెమ్‌-టెక్‌ వంటి ప్రైవేటు కంపెనీలు భాగస్వాములు కావడం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారానికి నిదర్శనమన్నారు.

భారత్‌ ఎప్పుడు యుద్ధం కోరుకోదని, అయితే భారత సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తే సైన్యం తగిన విధంగా గుణపాఠం చెబుతుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. భారత ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తే అందుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పరోక్షంగా చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. చుట్టుపక్కల దేశాలతో భారత్‌ ఎప్పుడు శాంతియుత సంబంధాలే కోరుకుంటుందని, పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకోవడంలో భారత్‌ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. లడఖ్‌లో సైనికులు చూపిన తెగువను రాజ్‌నాథ్‌ కొనియాడారు. దేశ ప్రజలంతా గర్వించేలా ధైర్యసాహసాలు ప్రదర్శించారని అన్నారు. చైనాతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:

Indian Army Chief: భారత్‌లో చొరబడేందుకు 400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు: ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!