బ్రేకింగ్.. బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌.. ఏకంగా 40 మంది విద్యార్ధినులకు..

నల్గొండ జిల్లాలో గురుకుల హాస్టల్లో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. నిడమనూరు మండలం వెంపాడులో బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. ఈ  వికటించిన భోజనం చేసిన 40 మంది హాస్టల్ విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్ధులందరికీ వైద్య చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

బ్రేకింగ్.. బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌.. ఏకంగా 40 మంది విద్యార్ధినులకు..
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 7:30 PM

నల్గొండ జిల్లాలో గురుకుల హాస్టల్లో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. నిడమనూరు మండలం వెంపాడులో బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. ఈ  వికటించిన భోజనం చేసిన 40 మంది హాస్టల్ విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్ధులందరికీ వైద్య చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.