పాక్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
పాకిస్థాన్లో బాంబు పేలుడు సంభవించింది. లాహోర్లోని సూఫీ స్రైన్కు దగ్గర జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మృతి చెందగా.. మరో 15మందికి గాయాలయ్యాయి. దాత దర్బార్ స్రైన్ దగ్గర్లో బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీస్ మొహమ్మద్ కసీఫ్ మాట్లాడుతూ.. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని భావిస్తున్నామని అన్నారు. దీనిపై దర్యాప్తును చేస్తున్నామని వెల్లడించారు. కాగా 2010లోనూ ఇక్కడ ఉగ్రదాడి జరగగా.. […]
పాకిస్థాన్లో బాంబు పేలుడు సంభవించింది. లాహోర్లోని సూఫీ స్రైన్కు దగ్గర జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మృతి చెందగా.. మరో 15మందికి గాయాలయ్యాయి. దాత దర్బార్ స్రైన్ దగ్గర్లో బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు.
దీనిపై స్థానిక పోలీస్ మొహమ్మద్ కసీఫ్ మాట్లాడుతూ.. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని భావిస్తున్నామని అన్నారు. దీనిపై దర్యాప్తును చేస్తున్నామని వెల్లడించారు. కాగా 2010లోనూ ఇక్కడ ఉగ్రదాడి జరగగా.. అందులో 40మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.