వంతెన పైనుంచి పడ్డ బస్సు : 29 మంది మృతి
ఉత్తరప్రదేశ్ : ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు వెళ్తుండగా జర్న నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది అక్కడిక్కడికే మృతి చెందారు. కాగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం.. కొనసాగుతున్న సహాయక […]
ఉత్తరప్రదేశ్ : ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పై నుంచి బస్సు వెళ్తుండగా జర్న నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది అక్కడిక్కడికే మృతి చెందారు. కాగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం.. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Agra DM NG Ravi Kumar on 29 persons dead after a bus carrying around 40 passengers fell into ‘jharna nalla’ on Yamuna Expressway: The incident took place around 4:30 am. Driver probably dozed off & the speeding bus broke our barrier & fell in the drain. Search operation underway pic.twitter.com/X5a0gymqIq
— ANI UP (@ANINewsUP) July 8, 2019