రాజమండ్రి జైల్లో ఖైదీలకు ఎయిడ్స్.. హైకోర్టు ఆగ్రహం..

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్ వుందా..? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ బారిన పడ్డారా..? అనే విషయాలపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. అసలు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 2కి వాయిదా వేసింది. […]

రాజమండ్రి జైల్లో ఖైదీలకు ఎయిడ్స్.. హైకోర్టు ఆగ్రహం..
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 12:57 PM

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్ వుందా..? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ బారిన పడ్డారా..? అనే విషయాలపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. అసలు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 2కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తి వివరాలతో తమ ముందు హాజరుకావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. రాజమండ్రి జైలులో జీవిత ఖైదుగా ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు ఎయిడ్స్ ఉందని, బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హైకోర్టును ఆశ్రయించడంతో అసలు కథ బయటపడింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హైకోర్టు అసలు జైలులో ఎంతమంది ఖైదీలు ఉన్నారని ఆరా తీసింది. ఇంతమంది ఎయిడ్స్‌తో బాధ పడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. జైలులోకి వచ్చాక వీరికి ఎయిడ్స్ సోకిందని రిపోర్టుల్లో తేలితే.. జైలు సూపరింటెండెంట్‌ పై చర్యలు తప్పవని హెచ్చరించింది.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!