మద్యంతో కరోనా తగ్గుతుందని రూమర్స్.. నాటుసారా తాగి 27 మంది మృతి

చైనాలో ప్రారంభమైన కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం 100 దేశాలు కరోనా భారినపడ్డాయి. వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంది ఈ వైరస్. దీనిపై రూమర్స్ కూడా ధారాళంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తోన్న విభిన్న వార్తలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు ఒక్కోసారి అవి ప్రాణాలకు కూడా తీస్తున్నాయి. ఇటలీలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నాటుసారా తాగితే కరోనా రాదంటూ కొంతమంది వదంతులు సృష్టించారు. ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో నాటుసారా […]

మద్యంతో కరోనా తగ్గుతుందని రూమర్స్.. నాటుసారా తాగి 27 మంది మృతి
Follow us

|

Updated on: Mar 10, 2020 | 10:30 AM

చైనాలో ప్రారంభమైన కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం 100 దేశాలు కరోనా భారినపడ్డాయి. వేల సంఖ్యలో ప్రాణాలను తీసుకుంది ఈ వైరస్. దీనిపై రూమర్స్ కూడా ధారాళంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తోన్న విభిన్న వార్తలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు ఒక్కోసారి అవి ప్రాణాలకు కూడా తీస్తున్నాయి. ఇటలీలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నాటుసారా తాగితే కరోనా రాదంటూ కొంతమంది వదంతులు సృష్టించారు. ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో నాటుసారా సేవించారు. దాని ప్రభావంతో 27 మంది మరణించారు. మరో 218 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌లో కరోనావైరస్ తీవ్రంగా ప్రభలుతోంది. అక్కడ దాదాపు ఏడు వేల మందికి ఈ వైరస్ సోకింది. కోవిడ్ ప్రభావంతో ఈ సోమవారం ఒక్కరోజే అక్కడ 43 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలకు భయం పట్టుకుంది. అందుకే ఎవరు ఏది చెప్పినా నమ్మి..భిన్న పద్దతులు ఫాలో అవుతున్నారు. అలానే నాటుసారా తాగి ఖుజెస్థాన్‌ ప్రావిన్సుల్లో 20 మంది, అల్బోర్జ్‌‌లో 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నాటుసారా సేవించిన కొందరు కంటిచూపు కోల్పోయారు. మరికొందరు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..