ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. భారత్‌లో ఇప్పటికే 2,600 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చారిత్రక నగరం ఆగ్రాలో కొత్తగా

ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 4:19 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. భారత్‌లో ఇప్పటికే 2,600 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చారిత్రక నగరం ఆగ్రాలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కరోనా కేసులన్నీ నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారివేనని తెలుస్తోంది. ఈ 25 కేసులతో ఆగ్రాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 45కి చేరింది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 175 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే